Search This Blog

Monday 8 October 2012

ఘోస్ట్ ట్రైన్లో విహారం..!




చీకట్లో ట్రైన్ స్పీడ్ గా వెళ్తోంది. అందులోని పిల్లలందరూ ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సడెన్ గా దెయ్యాలు.. పిశాచాలు అన్నే ఆ రైలు ఎక్కేసాయి. అవి పిల్లలను ఏం చేసాయి? ఆ ఘోస్ట్ ట్రైన్ వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళింది? తెలుసుకోవాలంటే దెయ్యాల రైలు కథ తెలుసుకోవాల్సిందే...!
స్టాలిన్, రేమో, వోల్టేర్ అందరు ఆనందంగా రైల్లో పక్క పక్కనే కూర్చున్నారు. చుట్టూ చీకటి. అక్కడక్కడ బైట పెద్ద పెద్ద ఆకారాలు యేవో కనిపిస్తున్నై. ఇంతలో స్టాలిన్ కిటికిలోంచి బైటికి చూసాడు. అంతే 12 ఆడుగుల రాకాసి దెయ్యం.. పక్కనే చిన్న మరుగుజ్జు దెయ్యం. బయటే కాదు అవి రైల్లోకి కూడా వచేసై.. ట్రైన్ మొత్తం ఒక్కసారిగా నీలి రంగులోకి మారిపోయింది. అదేంటి ట్రైన్లోకి దెయ్యాలు ఎలా వచ్చాయి? అంటే.. వాళ్ళు ఎక్కిందే దెయ్యాల ట్రైన్ కాబట్టి. అది కూడా తెలియకుండా కాదు.. తెలిసే.. టికెట్లు కొనుక్కుని మరి ఎక్కారు. ఏంటి ఇంకా అర్థం కాలేదా..? 
ఇదంతా జపాన్లోని స్టాన్లీ పార్క్ ఘోస్ట్ ట్రైన్లో ప్రతి ఏడాది జరిగే కథే. 
భయం పోగొట్టేందుకే..
ఇది కూడా ఓ రకమైన విజ్ఞానమే అంటున్నారు స్టాన్లీ పార్క్ నిర్వాహకులు. 2007 నుండి ఇలాగే ప్రతి ఏడాది కొత్త కొత్త తేమ్స్ తో పిల్లలను బయపెడుతున్నారు. దీని ద్వార పిల్లలలోని బయన్ని పోగోత్తడమే వాళ్ళ ముక్య ఉద్దేషమట. ప్రకృతిలోని అంశాలతో అనేక చిన్న చిన్న విషయాలను నేర్పించేందుకు ఎలాంటి త్రైన్ ని సిద్దం చేసారు వాళ్ళు. ఈ ఏడాది జానపద దెయ్యలతో  అంటే పాట సినిమాల్లో మాంత్రికులు.. రాక్షసులు ఉంటారు కదా అలాంటి దెయ్యలతో త్రైన్ని సిద్దం చేసారు. అంతేనా ఇంకా ఎన్నో కొత్త విషయాలను కూడా అందులో జత చేసరన్మ్త పిల్లలు మాత్రం చాల ఎంజాయ్ చేసామని అంటున్నారు. 
ఎప్పటి వరకు...
ప్రతి ఏడాది ఈ ట్రైన్ అక్టోబర్ లో స్టార్ట్ అవుతుంది. ఈ ఏడాది కూడా ప్రారంబం ఐపోయింది ఇంకా 31వ తేది వరకు ట్రైన్ మీ కోసం ఎదురు చుసుటు ఉంటుంది.. కాబట్టి మీరు వెళ్లి చుడోచు. 




No comments:

Post a Comment